రొట్టెల పండుగకు సర్వం సిద్ధం

75చూసినవారు
రొట్టెల పండుగకు సర్వం సిద్ధం
మతసామరస్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తజన కోర్కెల తరంగాలతో స్వర్ణాల చెరువు మంగళవారం సరికొత్త శోభను సంతరించుకుంది. నేటి నుంచి ఈనెల 21 వరకు ఐదు రోజులు పాటు పండగ సాగనుంది.

సంబంధిత పోస్ట్