రెండు టన్నుల కూరగాయలు వితరణ

77చూసినవారు
రెండు టన్నుల కూరగాయలు వితరణ
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి కర్ణాటక రాష్ట్రం హోసూరుకు చెందిన శ్రీకాంత్ రెండు టన్నుల కూరగాయలను ఆదివారం వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా అన్నదాన సూపరింటెండెంట్ బాలా రంగస్వామి, ముని రామయ్యలకు అందజేశారు. శ్రీకాంత్ కు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్