శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సేవలో ఎమ్మెల్యేలు

62చూసినవారు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సేవలో ఎమ్మెల్యేలు
స్వయంభు శ్రీ వరసిద్ధి కాణిపాకం స్వామి వారి ఆలయం నందు బ్రహ్మోత్సవాల సందర్భముగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. బుదవారం ఉదయం ప్రత్యేకంగా నిర్వహించిన సహస్ర కలశాభిషేకం, ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్