కళాశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు

52చూసినవారు
కళాశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ దినోత్సవం పురస్కరించుకొని స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మురళీధర్, ఎన్ ఎస్ ఎస్ పి ఓ గౌతమ్ సూచించారు. అనంతరం కళాశాల పరిసర ప్రాంతాలలో విద్యార్థులు శుభ్రం చేయడంతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్