చింతగింజల లారీ బోల్తా

80చూసినవారు
పుంగనూరు పట్టణానికి చెందిన ఎం. కె. కె. ట్రావెల్స్ మినీ లారీ, తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి నుంచి పట్టణానికి చింత గింజల లోడుతో వస్తుండగా క్రిష్ణగిరి కుప్పం జాతీయ రహదారి మోడల్ స్కూల్ వద్ద అదుపుతప్పి మినీ లారీ బోల్తా పండింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించి గాయపడ్డ డ్రైవర్ ను కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్