సత్యవేడులో పింఛను పంపిణీలో ఎమ్మెల్యే ఆదిమూలం

56చూసినవారు
సత్యవేడులోని నాగలాపురం బ్రాహ్మణ వీధిలో శనివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పింఛను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 గంటలకల్లా 90% పంపిణీ పూర్తి చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ ముందస్తుగా ఆగస్టు 31న ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రికి పెన్షన్ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్