ఎమ్మెల్యే ఆదిమూలం కడిగిన ముత్యంలా వస్తారు

75చూసినవారు
కేవీబీ పురం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం దళిత నేత డాక్టర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎమ్మెల్యే ఆదిమూలం కడిగిన ముత్యంలా బయటికి వస్తారని చెప్పారు. ఈ సందర్భంగా వరలక్ష్మి పై మండిపడ్డారు. పోస్ట్ ఇవ్వలేదని ఇలాంటి చేష్టలు చేయడం సరి కాదని చెప్పారు. ఆదిమూలం మీద నిందలు వేస్తే సహించేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్