టిడిపి అభ్యర్థి ముందంజ

73చూసినవారు
టిడిపి అభ్యర్థి ముందంజ
సత్యవేడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం కు 3873 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి నూక తోటి రాజేష్ కు 3348 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బాలగురువం బాబుకు 151 ఓట్లు వచ్చాయి. 525 ఓట్లతో టిడిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం ముందంజలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్