మన్ కీ బాత్ తో స్ఫూర్తి నింపుతున్నారు: కోలా ఆనంద్

58చూసినవారు
మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పీఎం మోడీ అందరిలోనూ స్ఫూర్తి నింపుతున్నారని కాళహస్తి నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో 114వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పలువురితో కలిసి ఆదివారం వీక్షించారు. అనేక నిజ జీవిత గాథలను, ప్రతిభావంతుల, అజ్ఞాత యోధుల కథలను వింటూ ప్రజలు స్ఫూర్తి చెందుతున్నారని చెప్పారు. జాతి నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యంలో అయ్యేలా చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్