చెంగాళమ్మ ఆలయంలో ఘనంగా చండీయాగం

55చూసినవారు
సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు మంగళవారం పౌర్ణమి సందర్బంగా చండియాగం అత్యంత వైభముగా నిర్వహించారు. ఈ యాగానికి ఉభయకర్తలుగా శ్రీసిటీ ఎండి సన్నారెడ్డి రవీంద్ర రెడ్డి- మమత వ్యవహరించారు. వేద పండితులు హోమం నిర్వహించారు. ఈవో అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్