దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం కార్మికులే..

67చూసినవారు
దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం కార్మికులే..
‘‘దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం కార్మికులే ఉంటారు. మేం అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం‘‘ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ’’రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, వ్యవసాయంలో ఆధునిక సాగు విధానాలు తెచ్చి రైతులకు ఖర్చులు తగ్గిస్తాం. ఐదేళ్లలో మీరు ఊహించని అభివృద్ధి చేసి చూపిస్తాం.డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం‘‘ అని అన్నారు.

సంబంధిత పోస్ట్