ఆర్ఎంపీలు, పాస్టర్లతో ఆత్మీయ సమావేశం

84చూసినవారు
ఆర్ఎంపీలు, పాస్టర్లతో ఆత్మీయ సమావేశం
వెంకటగిరి పట్టణంలోని ఆర్ఎంపీలు, పాస్టర్లతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ కురగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఉమ్మడి మేనిఫెస్టోపై అవగాహన కల్పించడంతోపాటు వైసీపీ ప్రభుత్వం చేసిన అరచకాలు, అక్రమాలను వివరించారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్