నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ

54చూసినవారు
నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ
ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనున్నారు. త్రిపురత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. దుర్గమ్మను కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రనమ:’ అనే మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా అమ్మవారికి పులిహోర సమర్పించాలని అర్చకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్