సహజవనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం

77చూసినవారు
సహజవనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం
మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతి, పోలవరం, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. సోమవారం గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్