ఏలూరు-కైకలూరు మధ్య రాకపోకలు బంద్

55చూసినవారు
ఏలూరు-కైకలూరు మధ్య రాకపోకలు బంద్
ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సులో భారీగా వరద నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏలూరు-కైకలూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భారీ వాహనాలను సైతం పోలీసులు అనుమతించడం లేదు.

సంబంధిత పోస్ట్