పది మంది డీఎస్పీల బదిలీ

74చూసినవారు
పది మంది డీఎస్పీల బదిలీ
ఏపీ ప్రభుత్వం పది మంది డీఎస్పీలను బదిలీ చేసింది. శ్రీకాకుళం, అనకాపల్లి ఎస్‌డీపీవోలుగా సీహెచ్ వివేకానంద, ఎం.శ్రావణిలను నియమించింది. విశాఖపట్నం ఉత్తర మండలం ఏసీపీ బీ.సునీల్, విశాఖపట్నం హార్బర్ ఏసీపీ బీ.మోజేస్ పాల్, అనకాపల్లి ఎస్‌డీపీవో ఎస్.అప్పలరాజులకు స్థానచలనం కలిగించింది. ఈ ముగ్గురికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్