డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?: YCP

79చూసినవారు
డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?: YCP
ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీల‌కు మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్ న‌డుస్తోంది. తాజాగా టీడీపీపై వైసీపీ సంచ‌ల‌న ట్వీట్ పోస్ట్ చేసింది. "మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!" అంటూ ఓ ఫొటో విడుద‌ల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్