కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి

16646చూసినవారు
కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి
విజయవాడ జిల్లా మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వంద మంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మృతి చెందగా.. మరో 24 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు వీఎంసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో కొన్ని రోజులు పైపులైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని, ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్