సీఎం జగన్ సర్కార్కు ఆర్థిక అవగాహన లేదని
టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వానికి పట్టట్లేదని మండిపడ్డారు. ‘ఎస్మా వద్దు.. అంగన్వాడీల జీతాలు పెంచండి’ అంశంపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఈ భేటీని నిర్వహించారు.