వైసీపీ సర్కార్‌పై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు

74చూసినవారు
వైసీపీ సర్కార్‌పై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు
వైసీపీ సర్కార్‌పై టీటీడీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వ పాపాలు.. స్కూల్ పిల్లల పాలిట శాపాలుగా మారాయ‌ని మండిప‌డ్డారు. పాఠ‌శాల‌ల్లో గంజాయి, మద్యంపానం సేవ‌నంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనమ‌వుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజలారా కలిసి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దామ‌ని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్