2003లో వెంకటేశ్వర స్వామే నా ప్రాణాలు కాపాడారు: చంద్రబాబు

18992చూసినవారు
2003లో వెంకటేశ్వర స్వామే నా ప్రాణాలు కాపాడారు: చంద్రబాబు
తిరుమలలో 2003లో తనపై జరిగిన బాంబు దాడి ఘటన నుంచి వెంకటేశ్వర స్వామే తనను రక్షించారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను ఇంకా ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతోనే బతికించి ఉంటారని వ్యాఖ్యానించారు. తాను చిన్నప్పటి నుంచి శ్రీవారి భక్తుడేనని చెప్పారు. ప్రతి రోజు ఆయన్ను తలుచుకొని పనులు ప్రారంభిస్తానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తానని అన్నారు. ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్