VIDEO: వైన్ షాపుకి CPI నారాయణ

64చూసినవారు
ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం మందుబాబులకు రూ.99కే మద్యం అందిస్తామని చెప్పింది. ఈ క్రమంలో సీపీఐ నారాయణ మద్యం షాపుకు వెళ్లి ధరలపై ఆరా తీశారు. విజయవాడ దుర్గాపురంలోని దుర్గా వైన్స్ షాప్‌కు వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్నారు. రూ.99కే మద్యమని రూ.180కి అమ్ముతున్నారని సీపీఐ నారాయణ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్