పేకాట రాయుళ్లు పై దాడి పలువురు అరెస్టు

559చూసినవారు
పేకాట రాయుళ్లు పై దాడి పలువురు అరెస్టు
గజపతినగరం మండలం రామన్నపేట సమీపంలో పేకాట ఆడుతున్నారని ముందస్తు సమాచారంతో గజపతినగరం ఎస్. ఐ యు. మహేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 94, 500 నగదు తో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్