భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నఎస్సై

82చూసినవారు
భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నఎస్సై
మెంటాడ మండలం జయితి గ్రామంలో మంగళవారం స్వయంభు వెలసిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామిని ఆండ్ర ఎస్సై సీతారాం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్ర ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటిగా పేరు గాంచిన జయితి శివాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్