లారీని ఢీ కొన్న కారు

84చూసినవారు
లారీని ఢీ కొన్న కారు
భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ శనివారం ఉదయం గుమ్మ లక్ష్మీపురం నుంచి పార్వతీపురం కు కారులో వెళ్తుండగా కోనగూడ మలుపు వద్ద కారు ప్రమాదవశాత్తూ లారీని ఢీకొంది. గమనించిన స్థానికులు దుర్గాప్రసాద్ ను కారు లో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అతడు స్వల్పంగా గాయపడగా ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్