'ఎయిర్‌పోర్టు పైప్‌లైన్ ఏర్పాటుకు భూసేక‌ర‌ణ‌'

71చూసినవారు
'ఎయిర్‌పోర్టు పైప్‌లైన్ ఏర్పాటుకు భూసేక‌ర‌ణ‌'
భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి నీటిని అందించేందుకు వాట‌ర్‌ పైప్‌లైన్ ఏర్పాటు చేయ‌డానికి భూ సేక‌ర‌ణ కోసం సంబంధిత రైతుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ చ‌ర్చించారు. భోగాపురం మండ‌లం కోట భోగాపురం, నందిగాం గ్రామ రైతుల‌తో త‌మ ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లెక్ట‌ర్ చ‌ర్చ‌లు జ‌రిపారు. పైప్‌లైన్ నిర్మాణానికి 13 మంది రైతుల‌నుంచి 33 సెంట్ల భూమిని సేక‌రించేందుకు అధికారులు నిర్ణ‌యించారు.

సంబంధిత పోస్ట్