ఎన్నికల ఫలితాలపై రెండు పార్టీలలో ఆందోళన

83చూసినవారు
ఎన్నికల ఫలితాలపై రెండు పార్టీలలో ఆందోళన
గెలుపు మాదేనని బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల అటు కార్యకర్తలు, ఇటు అభ్యర్థులు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియక. రాజాం లోని 4 మండలాల పరిధిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి 9. 61% అధికంగా ఓట్లు పోలయ్యాయి. 2, 27, 503 మంది ఓటర్లకు గాను 1, 72, 906 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలుపు పై వైసీపీ టిడిపి పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్