వంగర లో పిడుగు పాటుకు మూగజీవాలు మృతి

82చూసినవారు
వంగర లో పిడుగు పాటుకు మూగజీవాలు మృతి
వంగర మండలం పట్టువర్ధనం గ్రామ సమీపంలో ఆదివారం పిడుగు పాటుకు ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. చిన్న గంగులు, చిన్ని అయ్యప్పకు చెందిన గొర్రెల మందతో పొలంలో కాపు కాస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలోకి పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్