పెన్షన్ దారులకు ఇంటి వద్దే పెన్షన్ అందించే చర్యలు చేపట్టాలి

77చూసినవారు
వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ దారులకు ఇంటి వద్దే పెన్షన్ అందించే చర్యలు అధికారులు చేపట్టాలని ఎస్ కోట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి కోరారు. ఈ మేరకు ఎల్ కోట ఎంపీడీవోకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఆదేశాల జారీ చేసిందని, ప్రతి దానికి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం ప్రభుత్వానికి అలవాటేనని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్