రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది

72చూసినవారు
రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని ఎస్. కోట కూటమి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట మండలం లచ్చంపేట లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఆలయ అర్చకుల ఘన స్వాగతాల నడుమ ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్ 10 వేల రూపాయల విరాళం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్