పెట్టుబడి సాయం అందించాలని రైతు సంఘాలు డిమాండ్

60చూసినవారు
పెట్టుబడి సాయం అందించాలని రైతు సంఘాలు డిమాండ్
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు తక్షణమే పెట్టుబడి సాయం అందించాలని జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మినాయుడు డిమాండ్ చేశారు. రైతులతో కలిసి బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం రైతు భరోసా పక్కాగా అమలు చేసిందని కొత్త ప్రభుత్వంలో పథకాల ఊసేలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్