తెంటువలసలో ఎమ్మెల్యే బేబీ నాయన చెరువు పరిశీలన

75చూసినవారు
తెంటువలసలో ఎమ్మెల్యే బేబీ నాయన చెరువు పరిశీలన
బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం తెంటువలస గ్రామంలో గురువారం బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) పర్యటి౦చారు. అందులో భాగంగా రైల్వే లైన్ ప్రక్కగుండా పోవు గోపీనాథ్ పట్నాయకుని చెరువు నుండి వర్షాభావం వలన వచ్చే నీటి వరద రావటం వలన పంటపొలాలకు నష్టం కలగకు౦డ ఇరిగేషన్ అధికారులు, రైల్వే ఇంజనీర్ తో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్