మూర్చ వ్యాధిని తట్టుకోలేక వ్యక్తి బలవన్మరణం

55చూసినవారు
మూర్చ వ్యాధిని తట్టుకోలేక వ్యక్తి బలవన్మరణం
రామభద్రపురం వసంతుల వీధికి చెందిన పూడి చంద్రశేఖర్ (38) యాసిడ్ తాగి బలవన్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో భాధ పడుతున్నాడు. వ్యాధి తీవ్రత తట్టుకోలేక మంగళవారం యాసిడ్ తాగి అపస్మారక స్థితిలో వెళ్ళాడు. గమనించిన కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్ కు తరలించగా బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు హెచ్సీ రమణ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్