పదో రోజుకు చేరిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నిరసన

79చూసినవారు
కాంట్రాక్ట్ స్టాప్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరుతూ చేపడుతున్న నిరసన కార్యక్రమం గురువారం పదో రోజుకు చేరింది. గజపతినగరం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు జీవో 115 ను తక్షణమే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లను రెగ్యులర్ చేయాలని నినాదాలు నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్