గిరిజన పిల్లలకు స్కూల్ బాగ్స్ వితరణ..

54చూసినవారు
గిరిజన పిల్లలకు స్కూల్ బాగ్స్ వితరణ..
దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి శివారు అటవీ గ్రామం యస్. టి. కొత్తవలసలో నివసిస్తున్న గిరిజన పిల్లలకు మంగళవారం అమ్మ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ జరిగింది. ఫౌండేషన్ సభ్యుడు యం. రాజు తన కుమార్తె జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా హాజరై గ్రామంలోని గిరిజనులకు భోజనాలు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్