మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎంపీడీవో

74చూసినవారు
మెంటాడ మండలం జయతి గ్రామములో శుక్రవారం శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన ఎంపీడీవో బిఎస్ కూర్మనాథ్ పట్నాయక్ దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. జయతిలో 11వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్