సివిల్ సప్లై కార్పొరేషన్ సభ్యునిగా ఆర్ పి భంజ్ దేవ్

60చూసినవారు
సివిల్ సప్లై కార్పొరేషన్ సభ్యునిగా ఆర్ పి భంజ్ దేవ్
సాలూరు రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సభ్యునిగా మాజీ ఎమ్మెల్యే ఆర్ పి భంజ్ దేవ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సాలూరు నియోజకవర్గ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భంజ్ దేవ్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్