Mar 03, 2021, 02:03 ISTమద్యం సీసాలు సీజ్..!Mar 03, 2021, 02:03 ISTఒడిశా నుంచి కొమరాడకి మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Mar 26, 2024, 16:03 IST/నిర్మల్నిర్మల్కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలిMar 26, 2024, 16:03 ISTయాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి సీజన్ కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.