పార్వతీపురం ఐటీడీఏ పీవోకు సీఆర్టీల వినతి

82చూసినవారు
పార్వతీపురం ఐటీడీఏ పీవోకు సీఆర్టీల వినతి
తాజా నోటిఫికేషన్ ప్రకారం సీఆర్టీలను ఎంపిక చేయాలని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ఛైర్మన్ దుక్కి సీతారాం కోరారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో విష్ణు చరన్ కు బుధవారం పార్వతీపురంలో వినతిపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన సీఆర్టీ టీచర్ల రెగ్యులైజేషన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని అన్నారు.వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి వారి రెగ్యులైజేషన్ రద్దు చేయాలని కోరారు. తాజా నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్