నితీశ్ రెడ్డికి గాయం.. జింబాబ్వే పర్యటనకు దూబే ఎంపిక

58చూసినవారు
నితీశ్ రెడ్డికి గాయం.. జింబాబ్వే పర్యటనకు దూబే ఎంపిక
జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డికి నిరాశ ఎదురైంది. గాయం కారణంగా నితీశ్ ఈ టోర్నీలో ఆడట్లేదని BCCI వెల్లడించింది. అతని ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీమ్ పర్య వేక్షిస్తున్నట్లు తెలిపింది.
జట్టు: గిల్(C), జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్, రింకూ, సంజు, జురెల్(WK), పరాగ్, దూబే, సుందర్, బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్, ముకేశ్, తుషార్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్