రావివలస సమీపంలో ట్యాంకర్ బోల్తా

1558చూసినవారు
గరుగుబిల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రావివలస, కెళ్ల గ్రామాల మధ్య మలుపు వద్ద అదుపుతప్పి ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కి స్వల్పగాయలు అయ్యాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్