పార్వతీపురం మన్యం లో పోలింగ్ శాతం వివరాలు ఇవే

82చూసినవారు
2024 సార్వత్రిక ఎన్నికల లో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా లో ఉన్న 4 నియోజకవర్గల్లో పార్వతీపురం - 8. 8%, పాలకొండ 4. 45%, కురుపాం 7%,సాలూరు-5. 07% శాతం పోలింగ్ పూర్తి అయినట్టు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్