శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్సను కలిసిన కడుబండి

76చూసినవారు
శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్సను కలిసిన కడుబండి
శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి జామి మండల అధ్యక్షులు గొర్లె రవి కుమార్‌, అల్లు మహాలక్ష్మి నాయుడు (బుజ్జి), బొడ్డవర మాజీ సర్పంచ్‌ సాంబరాజు, దేవరపు సన్యాసిముడు, ముసిడిపల్లి సర్పంచ్‌ కనకం, మాజీ సర్పంచ్‌ వర్రి సత్యారావు, బాబూరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్