బొబ్బిలిలో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలి

62చూసినవారు
బొబ్బిలిలో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలి
ఈనెల 17వ తేదీ నుంచి దుర్గ్-విశాఖపట్నం వెళ్లే వందేభారత్ రైలుకు బొబ్బిలిలో హోల్ట్ కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బొబ్బిలిలో హాల్ట్ కల్పించడం వలన ఇటు మన్యం జిల్లా ప్రజలకు, బొబ్బిలి పరిసర ప్రాంతాలు ప్రజలకు విశాఖపట్నం వెళ్లడానికి తక్కువ సమయం పడుతుంది. బొబ్బిలిలో కూడా ఈ రైలు ఆగే విధంగా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్