'నిర్మాణంలో వున్న ఇళ్ల‌ను మార్చిలోగా పూర్తిచేయాలి'

78చూసినవారు
'నిర్మాణంలో వున్న ఇళ్ల‌ను మార్చిలోగా పూర్తిచేయాలి'
విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్ల‌న్నింటినీ మార్చి నెలాఖ‌రులోగా శ‌త‌శాతం పూర్తిచేయాల‌ని రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ ఎం.డి పి. రాజాబాబు హౌసింగ్ ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల‌ను ఒక ద‌శ నుంచి మ‌రో ద‌శ‌కు నిర్ణీత కాలవ్య‌వ‌ధి ప్ర‌కారం పూర్తిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. గురువారం నెల్లిమ‌ర్ల‌లోని జ‌ర‌జాపుపేట, గుంక‌లాంలోని ఇళ్ల కాల‌నీని సంద‌ర్శించి ఇళ్ల నిర్మాణ ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు.

సంబంధిత పోస్ట్