తిరుపతి లడ్డూపై ఎన్డీఏ నాయకులు అసత్య ప్రచారం

80చూసినవారు
తిరుపతి లడ్డూపై చంద్రబాబు, ఎన్డీఏ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరీక్షత్‌ రాజు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. శనివారం వారు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు బెలగాంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. జై గోవిందా. జై జై గోవిందా వెంకటేశ్వర స్వామి నామ స్వర్ణ చేశారు.

సంబంధిత పోస్ట్