హఠాన్మరణం చెందిన ఉపాధ్యాయుడు

53చూసినవారు
హఠాన్మరణం చెందిన ఉపాధ్యాయుడు
కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిఈటి వృత్తి విద్య అధ్యాపకుడిగా పనిచేస్తున్న పులి బంటి జగన్నాథం శనివారం హఠాన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. కాగా ఈయన కళాశాలలో తోటి అధ్యాపకులతో స్నేహభావంతో మెలిగే వారిని ఆయన ఆకస్మిక మరణం తమను కలచి వేస్తోందని సహా ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి భీమశంకర్, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు.

సంబంధిత పోస్ట్