మద్యం నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి

50చూసినవారు
మద్యం నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి
AP: గత ప్రభుత్వం మద్యం విధానాన్ని భ్రష్టుపట్టించిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ‘‘ప్రభుత్వంపై నమ్మకంతోనే మద్యం దుకాణాల కేటాయింపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. గుడికి, బడికి 100 మీటర్ల పరిథిలో మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే తీవ్ర చర్యలుంటాయి’’ అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్