విశాఖ డ్రగ్స్ కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ మేరకు సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేట్, బ్రెజిల్కు నగదు లావాదేవీలపై ఇప్పటికే ఆరా తీశారు. కేసు విచారణలో ఉన్నందున విశాకను వదిలి ఎక్కడికి వెళ్లకూడదని సంధ్య ఆక్వా ప్రతినిధులకు సీబీఐ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.