నేటితో ముగియనున్న గడువు

64చూసినవారు
నేటితో ముగియనున్న గడువు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగుస్తుంది. బిహార్‌లో మాత్రం నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీ. ఏప్రిల్ 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్